జిల్లాలో గంజాయి సాగు కలకలం

60பார்த்தது
జిల్లాలో గంజాయి సాగు కలకలం
జిల్లాలో గంజాయి సాగు కలకలం సృష్టించింది. కొమరం భీం జిల్లా కెరమెరి మండలం దేవుడ్ పల్లి గ్రామానికి చెందిన పొచ్చిరాం తన చేనులో గంజాయి సాగు చేస్తున్నాడని ముందస్తు సమాచారం మేరకు పోలీసులు బుధవారం తనిఖీలు చేయగా 30 గంజాయి మొక్కలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని దాని విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி