ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలి

54பார்த்தது
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలి
ఇల్లందు గార్ల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ తీసుకెళ్లారు. సోమవారం ఇల్లందు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రిని కలిసి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం ద్వారా చొరవ తీసుకుని రెగ్యులర్ ప్రాతిపదికన సరైన క్యాడర్ ని ఏర్పాటు చేస్తేనే అన్ని విభాగాల వైద్యులు అందుబాటులోకి వస్తారని అన్నారు.

தொடர்புடைய செய்தி