వరద బాధితులకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

59பார்த்தது
వరద బాధితులకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే
వరద బాధిత కుటుంబాలకు వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ బియ్యం, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందించిన భోజన ప్లేటులు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, డాక్టర్ అసోసియేషన్ చైర్మన్ దారెల్లి కోటయ్య, ఏదునూరి సీతారాములు, శీలం వెంకటనర్సిరెడ్డి, పాలేటి నర్సింహరావు, పమ్మి అశోక్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி