కరెంటు షాక్ తో వ్యక్తి మృతి... ఎమ్మెల్యే నివాళి

57பார்த்தது
కరెంటు షాక్ తో వ్యక్తి మృతి... ఎమ్మెల్యే నివాళి
ఏన్కూర్ మండలంలోని శ్రీరామగిరి నగర్ కు చెందిన దుగ్గినేని రామారావు కరెంటు షాక్ తో బుధవారం మరణించాడు. విషయం తెలుసుకున్న వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ గురువారం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఉన్న దుగ్గినేని రామారావు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు.

தொடர்புடைய செய்தி