నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్సై

83பார்த்தது
నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్సై
సింగరేణి మండలంలో సోమవారం వినాయక నిమజ్జనం జరుపుకునే వారు పోలీసులు సూచించిన చెరువులో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ ఐఎన్. రాజారామ్ తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 90 విగ్రహాలకు గాను ఆదివారం 30 విగ్రహాలను నిమజ్జనం చేశారని తెలిపారు. అయితే నిన్న పోలీసు నిబంధనలు పాటించని కొన్ని డీజేలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించామని తెలిపారు.

தொடர்புடைய செய்தி