నిరుపేద కుటుంబాలకు గౌసుద్దీన్ సాయం

61பார்த்தது
నిరుపేద కుటుంబాలకు గౌసుద్దీన్ సాయం
వైరా నియోజకవర్గం సింగరేణి మండల కేంద్రంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకుకారేపల్లికి చెందిన 30 నిరుపేద కుటుంబాల వారికి కూలి పని లేక ఇబ్బందులు పడుతున్నారు. బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు, సింగరేణి జీపీ పదవ వార్డు మాజీ మెంబర్ షేక్ గౌసుద్దీన్ గురువారం వారి ఇళ్లకు వెళ్లి, వారికి నిత్యవసరాలు అందజేశారు. అదేవిధంగా బీసీ కాలనీకి చెందిన మాధవచారికి కొంత ఆర్థిక సాయం అందించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా వారికి సూచించారు.

தொடர்புடைய செய்தி