విద్యుదాఘాతంతో రైతు మృతి

83பார்த்தது
విద్యుదాఘాతంతో రైతు మృతి
పొలం వద్ద మోటార్ ఆన్ చేసే క్రమాన విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఏన్కూర్ మండలంలోని శ్రీరాంగిరికి చెందిన దుగ్గినేని రామారావు(70) తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. అక్కడ మోటర్ ఆన్ చేసేక్రమంలో ప్రమాదవ శాత్తు కాలికి వైరు తాకగా షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య దుర్గమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాదావత్ రవి తెలిపారు.

தொடர்புடைய செய்தி