పేకాట స్థావరంపై దాడి... ఐదుగురి అరెస్ట్

68பார்த்தது
పేకాట స్థావరంపై దాడి... ఐదుగురి అరెస్ట్
పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన ఘటన బుధవారం కారేపల్లిలో చోటుచేసుకుంది. గాదెపాడు గ్రామం శివారు శ్మశానవాటిక వద్ద పేకాట ఆడుతున్నారని సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసగాని అనిల్, అశోక్, కేదాశ వెంకన్న, నూనావత్ బిక్కులాల్, రవిని అదుపులోకి తీసుకున్నారు. రెండు బైక్, మూడు సెల్ ఫోన్లు తోపాటు, ఘటనా స్థలంలో రూ. 1, 650 నగదును స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி