60 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

71பார்த்தது
60 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
కొణిజర్ల మండలంలోని సింగరాయపాలెం ఎస్సీ కాలనీలో నిల్వ చేసిన 60క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీకి చెందిన అనిల్, రమేష్ స్థానికుల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో టాస్క్ పోర్స్ సీఐ రామకృష్ణ నేతృత్వాన తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி