గొప్ప కమ్యూనిస్టు యోధుడిని కోల్పోయాం: కట్టా

74பார்த்தது
గొప్ప కమ్యూనిస్టు యోధుడిని కోల్పోయాం: కట్టా
కల్లూరు పట్టణంలో శుక్రవారం సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా వారి చిత్రపటానికి మండల సీపీఐ (ఎం) నాయకులతో పాటు మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గొప్ప కమ్యూనిస్టు యోధుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజా సమస్యలపై గళం ఎత్తుతూ వాటి పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు.

தொடர்புடைய செய்தி