పునరావాసం కల్పించాలని తహశీల్దార్ కు వినతి

67பார்த்தது
పునరావాసం కల్పించాలని తహశీల్దార్ కు వినతి
వేంసూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ ఆద్వర్యంలో ధర్నా చేసి తహశీల్దార్ ఏం. ఏ. రాజుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆ పార్టీ మండల నాయకులు మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ. కుంచపర్తి గ్రామంలో 70 మంది పేదల ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, ఆ కుటుంబాలకు పునరావాసం కల్పించాలన్నారు. వారికి పక్కా ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி