మొక్కలు నాటిన ఎమ్మెల్యే మట్టా

73பார்த்தது
పెనుబల్లి మండలం మండలపాడులో ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే మట్ట రాగమయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పలు మొక్కలను నాటారు. మొక్కలు నాటడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పారు. పర్యావరణంలో వచ్చే మార్పులను మొక్కలు పెంచడం వల్ల అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி