నిత్యవసర సరుకుల వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

66பார்த்தது
నిత్యవసర సరుకుల వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామం ఆధ్వర్యంలో మన ఖమ్మం కోసం మనం అంటూ వరద భాదితుల సహాయార్థం నిత్యవసర సరుకులను అందిస్తున్నారు. ఈ నిత్యవసర సరుకుల వాహనాన్ని మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి ప్రారంభించారు. సుమారు 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారాయణపురం గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி