వరద బాధితుల కోసం నగదు, బియ్యం వితరణ

56பார்த்தது
వరద బాధితుల కోసం నగదు, బియ్యం వితరణ
సత్తుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం నందు గౌరీగూడెం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం రూ. 32 వేలును శనివారం ఎమ్మెల్యే రాగమయికి నాయకులు అందజేశారు. అదేవిధంగా యువసేన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 10 క్వింటాళ్ల బియ్యాన్ని కూడా ఎమ్మెల్యేకు సమితి సభ్యులు అందించారు. నగదు, బియ్యాన్ని ఖమ్మం వరద బాధితులకు పంపించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సహాయం అందించిన సమితి సభ్యులకు ఎమ్మెల్యే అభినందించారు.

தொடர்புடைய செய்தி