నేడు ఆ ప్రాంతంలో 7 గంటల పాటు కరెంట్ బంద్

59பார்த்தது
నేడు ఆ ప్రాంతంలో 7 గంటల పాటు కరెంట్ బంద్
సత్తుపల్లి పట్టణంలోని కొత్త విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శరత్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని లలిత కుమారి రోడ్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ ఉండదని వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி