కురుస్తున్న ఇళ్లను పరిశీలించిన మట్టా

63பார்த்தது
కురుస్తున్న ఇళ్లను పరిశీలించిన మట్టా
సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ ప్రభావంతో ఇళ్లన్ని దెబ్బతిన్నాయ్. సత్తుపల్లి కిష్టారం గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీలలో దాదాపు 250 ఇళ్లు వర్షాలకు కురుస్తున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్ ఆందోళన వ్యక్తం చేశారు. కిష్టారం గ్రామాన్ని సందర్శించి బీసీ, ఎస్సీ కాలనీల్లో ఇళ్లను అయన పరిశీలించారు. వర్షాలకు ఇళ్లు కురుస్తుండటంతో గోడలకు విద్యుత్ షాక్ వస్తుందని మహిళలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

தொடர்புடைய செய்தி