నేటి తరానికీ ఐలమ్మ ఎంతో స్ఫూర్తి: ఎమ్మెల్యే

52பார்த்தது
నేటి తరానికీ ఐలమ్మ ఎంతో స్ఫూర్తి: ఎమ్మెల్యే
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంగళవారం సత్తుపల్లిలో ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి పూలమాల వేసి నివాళులర్పించారు. వీర తెలంగాణలో వీరనారిగా పెత్తందారుల అహంకారాన్ని తిప్పి కొట్టి తెలంగాణ హక్కుల పోరాటం కోసం కృషి చేసినట్టు తెలిపారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని, ఆమె ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి అని చెప్పారు.

தொடர்புடைய செய்தி