ముమ్మరంగా వాహన తనిఖీలు

70பார்த்தது
ముమ్మరంగా వాహన తనిఖీలు
కరకగూడెం మండలంలో ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు రోడ్డు భద్రతను కాపాడేందుకు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు చేపట్టారు. వాహన దారులకు సరైన పత్రాలు ఉన్నాయా, హెల్మెట్ మరియు సీటుబెల్ట్ ధరించారా అనే విషయాలు ఈ తనిఖీల్లో పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, డ్రైవర్ లను నిర్దారించడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు.

தொடர்புடைய செய்தி