24 గంటల పాటు పనులు జరగాలి

63பார்த்தது
24 గంటల పాటు పనులు జరగాలి
పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక పునరుద్ధరణ పనులలో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వ గండి ప్రదేశంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల తీరును పరిశీలించారు. ప్రస్తుతం రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన పనులలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. గండి పూడిక పనులు 24 గంటల పాటు జరగాలని మంత్రి ఆదేశించారు.

தொடர்புடைய செய்தி