రైతాంగానికి ఇచ్చే పరిహారం పెంచాలి

61பார்த்தது
రైతాంగానికి ఇచ్చే పరిహారం పెంచాలి
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఇచ్చే పరిహారాన్ని రూ. 25వేలకు పెంచాలని సిపిఐ నాయకులు తూము రోషన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోనకల్ మండలం రాయనపేటలో వైరా నదీపరివాహక ప్రాంతంలో వరద ముంపుకు గురైన వరి, పత్తి, మిర్చి, పెసర పంటలను సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావులతో కలిసి మంగళవారం పరిశీలించారు. రాయనపేటలో వైరా నది పరివాహక ప్రాంతంలో అన్ని పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி