విద్యార్థులు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలి: ఎంఈఓ

80பார்த்தது
విద్యార్థులు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలి: ఎంఈఓ
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే టెస్ట్ ను మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు పోటీ పరీక్షల ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி