మున్సిపల్ కార్యాలయం ఎదుట చెత్తతో నిరసన

73பார்த்தது
మున్సిపల్ కార్యాలయం ఎదుట చెత్తతో నిరసన
మధిర మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా పేరుకుపోయిందని సీపీఎం మండల నాయకులు ఆరోపించారు. మంగళవారం మధిర మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు చెత్తను కుప్పగా పోసి నిరసన చేపట్టారు. మున్సిపల్ వర్కర్లంతా ప్రజాప్రతినిధులు, అధికారుల సేవలో ఉండి ప్రజా అవసరాలను మర్చిపోతున్నారని విమర్శించారు. నాయకులు పాపినేని రామనర్సయ్య, మందా సైదులు, మురళి, మద్దాల ప్రభాకర్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி