మధిరలో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

62பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రాయపట్నం సెంటర్ నందు ప్రతిరోజు సాయంత్రం వేళలలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని దీంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక దుకాణ యజమానులు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత పోలీస్ అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி