మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

85பார்த்தது
మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి
మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో గల ఖాళీ స్థలాల వద్ద రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలిసి నిల్వ ఉండటం వలన అవి దోమలకు పందులకు ఆవాసంగా మారాయని దీంతో పలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி