ఏచూరితో అనుబంధం గుర్తు చేసుకున్న కోట రాంబాబు

61பார்த்தது
ఏచూరితో అనుబంధం గుర్తు చేసుకున్న కోట రాంబాబు
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల కాంగ్రెస్ జిల్లా నాయకులు డా. కోట రాంబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2018 మధిర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు సీతారాం ఏచూరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, వారి మృతి సీపీఎం పార్టీకి తీరని లోటు అని అన్నారు. వారి పోరాట పటిమ అందరికీ స్ఫూర్తి అని పేర్కొంటూ, ఏచూరి కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

தொடர்புடைய செய்தி