అనాధ వృద్ధాశ్రమానికి అండగా నిలిచిన దాతలు

82பார்த்தது
అనాధ వృద్ధాశ్రమానికి అండగా నిలిచిన దాతలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ వృద్ధాశ్రమానికి గురువారం మధుర పట్టణానికి చెందిన పలువురు దాతలు బియ్యం, నిత్యవసర సరుకులను వితరణగా అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ నిర్వాహకురాలు హరిని మానవతా దృక్పథంతో స్పందించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி