మధిర మండలంలోని దెందుకూరు గ్రామంలో ఆరోగ్య కేంద్రానికి పూర్తి స్థాయిలో పక్క భవనాలు, తగినంత సిబ్బందిని, వైద్య పరికరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం గ్రామ సొసైటీ చైర్మన్ కోటా వెంకట కృష్ణ గ్రామ ప్రజల ఆద్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందజేయగా దీనిపై స్పందించిన భట్టి పూర్తి స్థాయి అంచనా నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.