స్తంభం పైనుంచి పడి ఏఎల్ఎంకు గాయాలు

50பார்த்தது
స్తంభం పైనుంచి పడి ఏఎల్ఎంకు గాయాలు
విద్యుదాఘాతంతో విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడి ఏఎల్ఎంకు గాయాలైన ఘటన ముదిగొండ మండలం కమలాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. కమలాపురంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు జంపర్ కలపడం కోసం గంధసిరి ఏఎల్ఎం పున్నయ్య విద్యుత్ స్తంభం ఎక్కగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడి నుంచి కిందపడడంతో గాయాలయ్యాయి. ఏఎల్ఎంను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி