తృటిలో తప్పిన ప్రమాదం

564பார்த்தது
బోనకల్ మండలం గోవిందాపురం (ఏ) వాగు వద్ద శనివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు మీద నుంచి ఆంధ్ర నుంచి వస్తున్న కారు మధ్యలో ఆగిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు హుటా హుటిన ట్రాక్టర్ ను తీసుకువెళ్లి త్రాడు సహాయంతో కారును ఒడ్డుకు చేర్చారు. కాగా ఉధృతంగా ప్రవహించే వాగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி