డిప్యూటీ సీఎం భట్టి కి కోటి రూపాయల చెక్కు అందజేత

52பார்த்தது
డిప్యూటీ సీఎం భట్టి కి కోటి రూపాయల చెక్కు అందజేత
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయిన నేపథ్యంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్ నిర్వాహాకులు బుధవారం వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం చెక్కును బుధవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ఆస్పత్రి ఆపరేటర్స్ చీఫ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.

தொடர்புடைய செய்தி