8 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

65பார்த்தது
8 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బోనకల్ మండలం గోవిందాపురం (ఎల్) గ్రామంలో పెంటు సాహెబ్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మధిర సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. నకిలీ విలేకరి ముసుగులో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. బియ్యంతో పాటు సదరు వ్యక్తిని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించి, అతనిపై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లై అధికారి అక్కిరాజు తెలిపారు

தொடர்புடைய செய்தி