బీజేపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోంది: కూనంనేని

83பார்த்தது
బీజేపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోంది: కూనంనేని
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హైదరాబాద్ మగ్దూం భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో మత పరిస్థితులపై వ్యాఖ్యలు చేసినందుకు ప్రతిపక్ష నాయకులు రాహుల్ తల తీసుకురావాలని బీజేపీ నాయకులు పిలుపునివ్వడం గర్హనీయమని చెప్పారు. అసలు తలలు తీసుకువచ్చే సంస్కృతి ఎవరిదో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.

தொடர்புடைய செய்தி