వరద బాధితులకు బియ్యం, నిత్యవసర సరుకులు అందజేసిన ఎమ్మెల్సీ

74பார்த்தது
వరద బాధితులకు బియ్యం, నిత్యవసర సరుకులు అందజేసిన ఎమ్మెల్సీ
ఖమ్మం జిల్లాలో వరద ముంపు కు గురైన బాధిత కుటుంబాలకు శుక్రవారం జిల్లా యూటిఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో బియ్యం నిత్యవసర సరుకులను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி