మావోయిస్టు పోస్టల్ కలకలం

64பார்த்தது
మావోయిస్టు పోస్టల్ కలకలం
చర్ల మండలంలో సోమవారం మావోయిస్టు పార్టీ పోస్టర్ల కలకలం రేపాయి. ఆర్ కొత్తగూడెం, సత్యనారాయణపురం గ్రామాల మద్య మావోయిస్టుల పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు మావోయిస్టు పార్టీ 20 వ ఆవిర్భావ స్థాపన దినోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఈ పోస్టర్లు వెలిసాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్న ఆరా తీస్తున్నారు.

தொடர்புடைய செய்தி