నాటుసారా స్థావరాలపై దాడులు

83பார்த்தது
నాటుసారా స్థావరాలపై దాడులు
చర్ల మండల పరిధి గుంపెనగూడెం, దానవాయిపేట, దేవరపల్లి, గోగుబాక గ్రామాల్లో నాటుసారా కేంద్రాలపై జిల్లా ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో శనివారం దాడులు చేశారు. సుమారు 47 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఎస్సై గౌతమ్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி