తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

80பார்த்தது
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
తెలంగాణలో మరో కొత్త 10 కొత్త డిపోల ఏర్పాటుకు సంబంధించి ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనల్ని పంపించింది.. రూ.100 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. అలాగే 100 ఎకరాల స్థలం కేటాయించాలని కోరింది. 19 పాత బస్‌ డిపోలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు పంపించింది. కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేయనుండటంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

தொடர்புடைய செய்தி