రాజన్న సన్నిధిలోని గణేషున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆది

69பார்த்தது
రాజన్న సన్నిధిలోని గణేషున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆది
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించిన విగ్నేశ్వరుని శనివారం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

தொடர்புடைய செய்தி