రాజన్న ఆలయ అభివృద్ధికై శృంగేరి పీఠానికి ఎమ్మెల్యే ఆది

71பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ ఆభివృద్ది పనులు ప్రారంభించుటకు గాను శృంగేరి పీఠం వారి ఆజ్ఞ కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సీఎంఓ కార్యాలయ ఓఎస్డి శ్రీనివాసులు శృంగేరి చేరుకున్నారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. వారి వెంట రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి, దేవాదాయ శాఖ స్థపతి వల్లీనాయగం, శృంగేరి పీఠం తెలంగాణ భాధ్యులు రాధాకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி