హర్షం వ్యక్తం చేస్తున్న మున్నూరుకాపు సంఘం సభ్యులు

74பார்த்தது
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు జీవో జారీచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొప్ప దేవయ్య, ప్రధాన కార్యదర్శి పోంశెట్టి శంకర్ ల ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం శుక్రవారం రాత్రి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி