భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్న ఈవో వినోద్ రెడ్డి

85பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈవో వినోద్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా కృషి చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం, పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. అమ్మవారికి ఇష్టమైన బోనాల నైవేద్యాలు పసుపు కుంకుమలు సమర్పించుకొని సేవలో తరించారు.

தொடர்புடைய செய்தி