రాజన్న సేవలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్

68பார்த்தது
రాజన్న సేవలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్
వేములవాడ రాజన్నను మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదొక్త ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, ఆలయ సిబ్బంది, అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

தொடர்புடைய செய்தி