కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగెషన్ చేసి శిక్షల శాతం పెంచాలి

68பார்த்தது
కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగెషన్ చేసి శిక్షల శాతం పెంచాలి
ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షల శాతం పెంచాలి: ఎస్పీ ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుల్లో శిక్షల శాతం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులతో నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ఫిర్యాదు స్వీకరణ నుంచి కేసు నమోదు నుంచి ఛార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేసి కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా పాటుపడాలన్నారు.

தொடர்புடைய செய்தி