ఎంబిబిఎస్ సీటు సాధించిన లచ్చపేట తండాకు చెందిన లావుడియా

76பார்த்தது
ఎంబిబిఎస్ సీటు సాధించిన లచ్చపేట తండాకు చెందిన లావుడియా
నిన్నటి రోజున కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ప్రకటించిన ఫలితాలలో కోనరావుపేట మండలం లచ్చపేట తండాకు చెందిన శ్రీలావుడియా కలబాయి- బాలు నాయక్ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్) కుమార్తె శ్రీవైష్ణవి ఎంబిబిఎస్ సీటు సాధించారు. చిన్ననాటి నుంచి చదువులో చురుకగా ఉండి ఎంబిబిఎస్ లో సీటు సాధించిన శ్రీవైష్ణవికి తల్లిదండ్రులు, స్నేహితులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி