కబడ్డీ వాలీబాల్ పోటీలు ప్రారంభం

66பார்த்தது
కబడ్డీ వాలీబాల్ పోటీలు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి దోస్తీ మీట్ - 2024 కబడ్డీ, వాలీబాల్ పోటీలను శుక్రవారం అదనపు ఎస్పీ చంద్రయ్య సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ. ఎస్పి అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సాయంత్రం విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేయన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி