ఓటు వినియోగించుకోవాలి: కమిషనర్

65பார்த்தது
ఓటు వినియోగించుకోవాలి: కమిషనర్
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని బస్ స్టాండ్ వద్ద స్వీప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీతిగా, నిజాయితీగా ఓటు వేయాలని నగర పాలక సంస్థ కమీషనర్ సి హెచ్ శ్రీ కాంత్ కోరారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ మనోహర్, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி