సింగరేణి పరిరక్షణ యాత్ర విజయవంతం చేయండి: మెండే శ్రీనివాస్

59பார்த்தது
సిపిఎం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్ర బెల్లంపల్లి నుండి బయలుదేరు యాత్రను విజయవంతం చేయాలని సోమవారం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెండే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 31న గోదావరిఖని లోని యాత్ర కొనసాగుతుందని కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం సింగరేణి కి చెందాల్సిన బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసి కొట్టాలని సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி