ప్రణాళికాబద్దంగా గణేష్ నిమజ్జనం చేయాలి: అదనపు కలెక్టర్

79பார்த்தது
ప్రణాళికాబద్దంగా గణేష్ నిమజ్జనం చేయాలి: అదనపు కలెక్టర్
జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రణాళిక బద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో హనుమానాయక్, ఏసీపీలు రమేష్, కృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி