గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన

77பார்த்தது
గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన
పాలకుర్తి మండలం పుట్నూర్, గుడిపల్లి గ్రామాల్లో కేంద్ర బృందం సభ్యులు బాల మురళి, సునీల్ లు పర్యటించారు. గ్రామాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, పెన్షన్‌లు, గ్రామపంచాయతీ రికార్డులు, స్వయం ఉపాధి కింద అమలు చేసిన పథకాలు, ఉపాధిహమీ పథకంపై గ్రామాల్లో వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, ఏపీఎం సదానందం, ఏపీవో కోమురయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி