ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం.!

561பார்த்தது
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం.!
గోదావరిఖని సెయింట్ పాల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థినులు రాష్ట్ర ప్రభుత్వం వెలువరించి పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మంగళవారం స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఫాదర్ షిబీన్ జాన్, హెడ్మాస్టర్ వాణి సమక్షంలో టీచర్ వేల్పుల లావణ్య యాదవ్ ఉత్తమ ఫలితాలు సాధించిన వై లక్ష్మి ప్రియ10/10, ఎ లక్ష్మి హాసిని 10/9. 8 విద్యార్థినులను నగదు పురస్కారం, జ్ఞాపికలతో సత్కరించారు.

தொடர்புடைய செய்தி