విశాఖ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు బెంచీలు: ఎంపీ

63பார்த்தது
విశాఖ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు బెంచీలు: ఎంపీ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మూడవ విడతలో భాగంగా విద్యార్థులకు 50 బెంచీలు పంపిణీ చేశారు. ఇప్పటికీ మూడు విడతల్లో 150 బెంచీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, విశాఖ ట్రస్ట్ సభ్యులు కాడే సూర్యనారాయణ, కాకా అభిమానులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி